Sunday, November 26, 2006

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-19

సాహిత్యం:- ఆరుద్ర
సంగీతం:- మహదేవన్
గానం:- బాలు

పల్లవి
ఎమయ్యా ఓ రామయ్య
ఎలా సేవించాలయ్యా..నిను ఏమని కీర్తించాలయ్యా

చరణం
పదములు పడదామనుకుంటే..మారుతి చరణాలు వదలడు
ఫలములు తినిపించాలంటే..పాపం సబరికి బెదురు
పాదం కడగాలనుకుంటే..పదపడి గుహుడే తయారు
ప్రాణాలిద్దాం అనుకుంటే పక్షిగా జటాయువు ఉన్నాడు

చరణం
కమ్మని చరితం రాద్దామనుకుంటే..కవి వాల్మీకిని కానయ్యా
గానంతొ కొలువాలంటే ఘన త్యాగయ్యను కానయ్య
ఆశతో కొవెల కడదామంటే..తహసిల్దారును కానయ్య
ఆఖరికి మనిసిద్దాం అనుకుంటే..అది ఎనాడో నీదయ్య

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]