Monday, November 27, 2006

 

నాకు నచ్చిన తెలుగు పాటలు-21

సాహిత్యం:- ??????
సంగీతం:- రమెష్ నాయిడు
గానం:- సుశీల, బాలు


పల్లవి
మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు
కన్ను తెరిచి చూసేలొగా
నిన్నలలో నిలిచావు..నిన్నలలో నిలిచావు

చరణం
మల్లెల కన్నీరు చూడు..మంచులా కురిసింది
లేత ఎండల నీడలలో నీ నవ్వే కనిపించింది
వేసారినా బాటలలొ..వేసవి నిట్టూర్పులలో
వేసారినా బాటలలొ..వేసవి నిట్టూర్పులలో
దొసిట నా ఆశలన్నీ..దోచి వెళ్ళిపొయావు

చరణం
ప్రాణాలన్ని నీకై చలి వేణువైనాయీ
ఊపిరి ఉయాలూగే ఎదే మూగ సన్నాయి
పసుపైనా కానీవా..పదాలంటుకొనీవాపాదాలకు
పారాణై పరవశించిపొనీవా...పలకరించిపొలెవా..

చరణం
వెకువంటి చీకటి మీద చందమామ జారింది
నీవు లేని వేదనలొనే నిశిరాతిరి నిట్టూర్చింది
తెల్లారని రాతిరిలా..వెకువలో వెన్నెలలా
తెల్లారని రాతిరిలా..వెకువలో వెన్నెలలా
జ్ణపకాల వెళ్ళువలోనే..కరిగి చెరిగి పొతున్నాను

Comments: Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

This page is powered by Blogger. Isn't yours?

Subscribe to Posts [Atom]