Monday, November 27, 2006
నాకు నచ్చిన తెలుగు పాటలు-24
సాహిత్యం:- ???????
సంగీతం:- చక్రవర్తి
గానం:- బాలు
పల్లవి
ఎవరికి వారే యమునా తీరే
ఎక్కడొ పుడతారు..ఎక్కడొ పెరుగుతారు
ఎవ్వరికీ చెప్పకుండ పొతూనె ఉంటారు
చరణం
రాజ్యాలను ఏలినారు వేన వేల రాజులు
చివరికెవరు ఉంచినారు కులసతులకు గాజులు
కట్టించిన కోటలన్ని మిగిలిపోయెను
కట్టుకున్న మహరాజులు తరలిపోయెను తరలిపోయెను
చరణం
ఊపిరి చొరబడితె పుట్టాడంటారు
ఊపిరి నిలబడితె పొయాడంటారు
గాలివాటు బ్రతుకులు..వఠ్ఠి నీటి బుడగలు
నిజమింతే తెలుసుకో...నిజమింతే తెలుసుకో
కలత మరచి నిదురపొ...కలత మరచి నిదురపొ
Subscribe to Posts [Atom]