Tuesday, November 28, 2006
నాకు నచ్చిన తెలుగు పాటలు-27
సాహిత్యం:- ???
సంగీతం:- మహదేవన్
గానం:- సుశీల
పల్లవి
దీపానికి కిరణం ఆభరణం
రూపానికి హ్రుదయం ఆభరణం
హ్రుదయానికి ఏనటికి తరగని సుగుణం ఆభరణం
చరణం
నిండుగ పారే ఏరు..తన నీటిని తానే తాగదు
జగతిని చూపే కన్ను..తన ఉనికిని తానే చూడదు
పరుల కోసం బ్రతికే మనిషి
తన బాగు తానే కొరడు
చరణం
తాజ్ మహలొ కురిసే వెన్నెల..పూరి గుడిసెపై పడదా
బ్రుందావనిలొ విరిసె మల్లిక..పేద ముంగిట విరియదా
మంచితనం పంచె వారికి..అంతరాలతో పని ఉంధా
సంగీతం:- మహదేవన్
గానం:- సుశీల
పల్లవి
దీపానికి కిరణం ఆభరణం
రూపానికి హ్రుదయం ఆభరణం
హ్రుదయానికి ఏనటికి తరగని సుగుణం ఆభరణం
చరణం
నిండుగ పారే ఏరు..తన నీటిని తానే తాగదు
జగతిని చూపే కన్ను..తన ఉనికిని తానే చూడదు
పరుల కోసం బ్రతికే మనిషి
తన బాగు తానే కొరడు
చరణం
తాజ్ మహలొ కురిసే వెన్నెల..పూరి గుడిసెపై పడదా
బ్రుందావనిలొ విరిసె మల్లిక..పేద ముంగిట విరియదా
మంచితనం పంచె వారికి..అంతరాలతో పని ఉంధా
Subscribe to Posts [Atom]